నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : మదనపల్లి పట్టణం లో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల సహకారం తో భక్తాదుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో దేవస్థానం కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు, భక్తాదులు పాల్గొన్నారు
Reporter
Namitha News