Thursday, 16 April 2026 08:02:40 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

హెచ్.పి పెట్రోల్ బంక్ ను ప్రారంభోత్సవం లో చమర్తి జగన్ మోహన్ రాజు

Date : 30 November 2025 08:00 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - నవంబర్ 30 : అన్నమయ్య జిల్లా ఆదివారం వీరబల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామపంచాయతీ రాయచోటి మరియు రాజంపేట రహదారి నందు సీతంపేట దగ్గర హెచ్.పి పెట్రోల్ బంక్ యజమాని కొండూరు నాగరాజు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు అక్కడకు విచ్చేసిన చమర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హెచ్.పి నూతన పెట్రోల్ బంకు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాయచోటి రాజంపేట సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు వాహనదారులకు అందుబాటులో ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామమని అలాగే రాయచోటి రాజంపేట మార్గమధ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ చాలా ఉపయోగపడుతుందని, వాహనదారుల విషయంలో మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, వీరబల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ అమరేశ్వర రాజు, బిజెపి నాయకులు మహేష్,, కొండూరు మహేష్, తాటిగుంటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కరరాజు, మైనార్టీ నాయకులు దస్తగిరి, ఇబ్రహీం, ఖాదర్ బాషా, రెడ్డి భాష, మోదిన్, కొత్తపల్లి మహేష్, పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :