నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -అక్టోబర్ 16 : తుఫాను నేపథ్యంలో జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం . మదనపల్లి నియోజకవర్గంలోని చీకలబైలు పంచాయతీ లోని వెంకటమ్మ చెరువు, కదిరమ్మ చెరువు, మేడిపల్లి చెరువు కట్టలను రెవెన్యూ అధికారులు , ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి , చెరువులకు వచ్చే వరద ప్రవాహం , చెర్వు కట్టల స్థితిగతుల పై అధికారులతో చర్చలు , చెర్వు లకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష . ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ వెంట సర్పంచ్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి రంగప్ప , తహసీల్దార్ ఖాజాబీ,ఆర్.ఐ రెడ్డప్ప, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .
Admin
Namitha News