Wednesday, 17 June 2026 02:57:40 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

తంబళ్లపల్లె లో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

Date : 24 April 2026 10:36 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయం తో పాటు సచివాలయాలలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తంబళ్లపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామపంచాయతీలు పటిష్టంగా తయారై గాంధీజీ కలలు నెరవేరుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సమస్యలు అధికారులు దృష్టికి తెచ్చి పరిష్కారానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అంజనప్ప,కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటరమణ,సోమశేఖర్ రెడ్డి, మంజుల, పద్మావతి, భాస్కర్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :