నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 11 : మదనపల్లి పట్టణం లోని మునిసిపాలిటీ కార్యాలయం ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయగా సిబ్బంది అందుబాటు లో లేక పోవడం తో తీవ్రంగా అగ్రహించిన ఎమ్మెల్యే కమిషనర్ తో పనివేళలు మార్పు చేయండి ఉదయం 10.30 నుండీ మధ్యాహ్నం 12.30,వరకూ సిబ్బంది అందరూ కార్యాలయం లోనే విధిగా ఉండాలని, విధులపై బయటకు వెళ్లాలన్న మద్యాహ్నం వెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారికీ సర్వీసులు అందించాల్సిన అవసరం అని c ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్.
Reporter
Namitha News