Thursday, 16 April 2026 08:07:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులదే కీలకపాత్ర - ఎం.ఈ.ఓ. త్యాగరాజు

Date : 05 December 2025 08:44 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 5 ( నేటి మన దేశం ప్రతినిధి) విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల తో పాటు ఇంటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలక పాత్ర పోషించాలని ఎంఈఓ త్యాగరాజు సూచించారు. శుక్రవారం ప్రభుత్వాదేశాల మేరకు మండలంలోని 68 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోసువారిపల్లి హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పాటించి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించడం, సెల్ఫోన్ వాడకం తగ్గించి విద్యలో రాణించడానికి అభ్యసన స్థాయి పెంపు, క్రీడల్లో నైపుణ్యం, గ్రంథాలయ పఠణం, మహిళలకు గౌరవం, బాల్య వివాహాల నిలుపుదల తోబాటు టెన్త్ క్లాస్ విద్యార్థులు నిరంతర శ్రమ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రుల పూర్తి సహకారం అందించాలన్నారు. తంబళ్లపల్లె కేజీ బివిలో కనుగొండ మద్ది రెడ్డి, ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, గోపి దిన్ హై స్కూల్లో సిడిపిఓ సుజాత, కన్నెముడు హైస్కూల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జి వినోద్ కుమార్, తంబళ్లపల్లి హైస్కూల్లో కమిటీ చైర్మన్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఎంపీడీవో పట్నాయక్, ప్రిన్సిపాల్ ఆంజనేయ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసినట్టు చెప్పారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :