Thursday, 30 July 2026 11:56:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బి. కొత్తకోట లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యశిభిరం

లయన్స్ క్లబ్ హార్స్‌లీ హిల్స్ ఆధ్వర్యంలో మధుమేహ పరీక్ష శిబిరం

Date : 11 November 2025 12:54 PM Views : 326

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 11 : బి.కొత్తకోట పట్టణం లోని జ్యోతి చౌక్ వద్ద లయన్స్ క్లబ్, హార్స్లీ హిల్స్ శాఖ వారి ఆధ్వర్యంలో మధుమేహ పరీక్ష శిబిరం ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది ప్రజలు తమ రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకొని చికిత్స పొందారు. ఇక ప్రతి నెలలో రెండవ మంగళవారం నాడు ఇలాంటి మధుమేహ పరీక్షా శిబిరాలు నియమితంగా నిర్వహించబడతాయని లయన్ కోగర మొహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాణి, బొమ్మసాని నవీన్, ఎన్. హరిబాబు పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :