Thursday, 16 April 2026 06:10:23 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

లక్ష్మీ నరసింహ ఆయుర్వేద కేరళ వైద్యము ద్వారా దీర్ఘకాలిక రోగులు స్వస్థత పొందండి

Date : 22 September 2025 08:12 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 22 : రామసముద్రం మండల కేంద్రంలో గత 4సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందిన లక్ష్మీ నరసింహ ఆయుర్వేద కేరళ వైద్యము ద్వారా దీర్ఘకాలిక రోగులు స్వస్థత పొందాలని డాక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిరోవాతం, నరాలు లాగుట, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, కీళ్ల వాపుట, మొల పథకం, శరీరం బరువు పెరగటం,గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట ( అల్సర్ ) ఎర్రబట్ట, తెల్లబట్ట, పురుషులకు శీఘ్ర స్కలనం, మూత్రంలో మంట, నరాల బలహీనత, మలేరియా,చర్మ వ్యాధులు, ఉభసం,మొలలు తగ్గు,జలుబు మొదలగు అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులు లభించునని తెలిపారు. కావున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆయుర్వేద మందులను పొంది ఉపశమనం పొందాలని ఆయుర్వేద డాక్టర్ సుజాత తెలియజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :