నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిత్తూరు జిల్లా పుంగనూరు ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఎం శంకరప్ప . పుట్టినరోజు సందర్భముగా. పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అందించాలని తెలిపారు మరియు ఏపీ రాష్ట్ర సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ నాయకులు పూలు మాలలు వేసి శాలువాతో సత్కరించి నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటర్ కమిటీ మెంబర్ రాజా గారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. నరసింహులు. మాతంగి నాగభూషణం. దళిత సంఘం జిల్లా అధ్యక్షులు. ఎస్ నాగరాజు. జిల్లా కార్యదర్శి. మర్లపల్లి సుబ్రహ్మణ్యం. నెల్లూరు పల్లి. కె నారాయణ. సుమంత్ కుమార్. ప్రసాద్ రెడ్డి. మునియప్ప తదుర్లు తదుర్లు సంఘ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News