నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి నేడు స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అడ్వకేట్ సురేష్ బాబు నాయుడు గారి కుమారుడు షణ్ముగ సిద్ధ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి అనుచరులు సంస్థ ను సందర్శించి పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించి....సంస్థ చేస్తున్న సేవలు చాలా అమోఘమని కొనియాడారు.ఒక రోజుకు సగటున 6000 మందికి పైగా ఆకలి బాధలతో చనిపోతున్నారని. నిరధారణ గురైన వారందరినీ అక్కున చేర్చుకొని కాపాడుతున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సీవలు స్లాగనీయమని కొనియాడారు. అన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి కుమారుడు విష్ణు తో పాటు మదనపల్లె స్థానిక టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు అనుచరులు సహచరులు పాల్గొన్నారు సంస్థ అధ్యక్షులు యం. పి.ఆనందన్ గారి తో... కలిసి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వీ యస్. బాబు, జనరల్ సెక్రటరీ కవితా రాణి సంస్థ కోశాధికారి పట్నం గిరిజ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్ లతోపాటు ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొని జ్ఞాపిక అందజేయడం జరిగినది.
Reporter
Namitha News