Thursday, 30 April 2026 09:20:48 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి

Date : 27 April 2026 04:23 PM Views : 24

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి నేడు స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అడ్వకేట్ సురేష్ బాబు నాయుడు గారి కుమారుడు షణ్ముగ సిద్ధ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి అనుచరులు సంస్థ ను సందర్శించి పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించి....సంస్థ చేస్తున్న సేవలు చాలా అమోఘమని కొనియాడారు.ఒక రోజుకు సగటున 6000 మందికి పైగా ఆకలి బాధలతో చనిపోతున్నారని. నిరధారణ గురైన వారందరినీ అక్కున చేర్చుకొని కాపాడుతున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సీవలు స్లాగనీయమని కొనియాడారు. అన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి కుమారుడు విష్ణు తో పాటు మదనపల్లె స్థానిక టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు అనుచరులు సహచరులు పాల్గొన్నారు సంస్థ అధ్యక్షులు యం. పి.ఆనందన్ గారి తో... కలిసి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వీ యస్. బాబు, జనరల్ సెక్రటరీ కవితా రాణి సంస్థ కోశాధికారి పట్నం గిరిజ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్ లతోపాటు ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొని జ్ఞాపిక అందజేయడం జరిగినది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :