Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి లో రివ్యూ సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన ఆర్డీవో పావని

Date : 25 November 2025 09:19 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - నవంబర్ 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో జరుగుతున్న కాన్పులవిధానం, వైద్యశాలలో రోగుల వివరాల నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆత్మకూరు ఆర్డీవో పావని.. ఆత్మకూరు వైద్యశాల ఇంచార్జ్ సూపర్డెంట్ మునికృష్ణ తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల సిజేరియన్ ఆపరేషన్ శాతం ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా వాటి శాతాన్ని తగ్గించేలా సాధారణ కాన్పులు జరిగేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు...అలాగే అభ(ABHA. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)) యాప్ ను ఉపయోగించి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసేవలు అందుకుంటున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఈ అంశంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.. ఈ సమావేశంలో హాస్పిటల్లోని అన్ని వైద్య విభాగాలుకు చెందిన వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.. అనంతరం నేటి సమీక్ష సమావేశం గురించి ఆర్డిఓ బి.పావని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలలో కాల్పులు సిజరిన్ ఆపరేషన్ ద్వారా కాకుండా సాధారణ కాల్పులు జరిగేలా చేయాలని అలాగే అబ యాప్ ద్వారా పేషంట్ల ఆరోగ్య వివరాలను క్రమము తప్పకుండా నమోదు చేయాలని, అలాగే విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంచేలా సంబంధిత మానసిక వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో సూచించినట్లు ఆర్డిఓ బి.పావని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :