నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసులో విచారణ నేపథ్యంలో మాజీ సి.యం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాంపల్లి లోని సి.బి.ఐ. ప్రత్యేక కోర్టు లో హాజరు కానున్నారు. ఆరేళ్ల తర్వాత నేడు కోర్టుకు హాజరుకానున్న వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద భారీగా మొహరించిన పోలీసులు
Admin
Namitha News