Friday, 31 July 2026 02:31:13 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మురుగునీటి కాల్వ ల నిర్మాణం కు భూమిపూజ

29లక్షల రూ తో కాల్వ ల నిర్మాణం కు భూమి పూజ

Date : 12 March 2026 08:08 PM Views : 286

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 12 : ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు లో 29 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సురా.భాస్కర్ రెడ్డి హాజరైన అతిధులను ఘనంగా సత్కరించారు.. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణకార్యక్రమం ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పులిమి శైలజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రివర్యులు ఆనంద్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :