నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 26 : మదనపల్లి నియోజకవర్గం నందు ఆర్వవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా గా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆర్యవైశ్య సంఘం చైర్మన్ B. పాండు పదవీ స్వీకారం అనంతరం చైర్మన్ పాండు మాట్లాడుతూ ఆర్యవైశ్యల అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేత ఎల్లంపల్లి ప్రశాంత్, సంఘం రమేష్, బీజేపీ శ్రీరాములు, బీజేపీ శ్రీకాంత్ మరియు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News