Tuesday, 09 June 2026 08:20:21 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

విద్యాంజలి 2.0 పై హెడ్మాస్టర్లు కీలక పాత్ర పోషించాలి - ఎం.ఈ.ఓ. త్యాగరాజు

మండలం లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం

Date : 07 March 2026 10:28 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 07 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాంజలి 2.0 విజయవంతనికి ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు సూచించారు. శనివారం ఎం.ఆర్.సి. లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి లో సహజ భాగస్వామ్యం తో పాటు పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం పొందే విధానాన్ని విశదీకరించారు. పాఠశాలల్లో విద్యా ప్రగతి ధ్యేయంగా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి సహకరించాలన్నారు. విద్యాంజలి 2.0 యొక్క లక్ష్యం పాఠశాలల బలోపేతం, విద్యా ప్రగతి, అవస్థాపన సౌకర్యం కల్పన కు ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, వైద్యులు, గృహిణులు, సామాన్యుల సైతం తమ సేవలను ఏ రూపంలోనైనా వినియోగించుకోవాలన్నారు. విద్యాంజలి 2.0 పై రీసెర్చ్ పర్సన్ కె వి సత్యనారాయణ రావు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, రెడ్డి కుమార్, ఎమ్మార్, సి.ఆర్.ఎం. టీచర్లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :