Friday, 31 July 2026 02:50:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గట్టు లో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Date : 23 January 2026 11:19 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - జనవరి 23 : బి.కొత్తకోట మండలం గట్టు బస్టాండ్ లో రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలతో అడుగులు వేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడుతూ, రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, కార్యకర్తల సంక్షేమం, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేసి, భారీగా బాణసంచా పేల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాదం లోకనాథ్ రెడ్డి, బాయిగడ్డ శివరామిరెడ్డి, మరవపల్లి మస్తాన్ రెడ్డి, కుంటపల్లి నరసింహారెడ్డి, నాయనబావి శిద్దారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి మస్తాన్, మహిళా నాయకురాలు నగీనా బేగం, ప్రభాకర్, మధార్ వల్లీ, గట్టు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అమర, డేరింగుల ఓబులేసు , జల్ల రామప్ప , మనోహర్ నాయుడు, జిట్ట వెంకటరమణ, జిట్ట నాగ, నారాయణరెడ్డి, కాచిపల్లి సుబ్బారెడ్డి, ప్రభాకర్ నాయుడు, సుంకర వారిపల్లి రెడ్డి శేఖర్, శంకర్ రెడ్డి, అశోక్, సిద్ధారెడ్డి, వెంకటనారాయణ, వాసు, కృష్ణారెడ్డి, ప్రభాకర్, మహబూబ్ బాషా, ప్రభాకర్ నాయుడు,రామాంజులు, గుట్టపాలెం సురేందర్ రెడ్డి, తరుగోడు సోమశేఖర్ రెడ్డి, నల్లగుట్లపల్లి శీన, నాగభూషణ, తరుగోడు రమణ, టి.మురళి, గట్టు హనుమంత్, వెంకటరమణ, మధుకర్, వేంపల్లి మియా, కందుకూర్ సైద్ బాషా, దీనిమీద పల్లి మంజు, అంజి, పి రమణ, ఏ రెడ్డప్ప, ఏ గురుమూర్తి, ఏ శంకర, ఎం నరసింహులు, శంకర్ రెడ్డి, తోట్లవారిపల్లి గంగిరెడ్డి, టి సుబ్బయ్య, ఏ పాపన్న, బుడుగుల ఆంజనేయ రెడ్డి, ఆకులవారిపల్లి సురేందర్ రెడ్డి, అంగజాల సునీల్, జిట్టా ఈశ్వరయ్య, షేక్ సలీం భాష, షేక్ అరుణ్ భాష,రాజు, నిమ్మ రెడ్డి శేఖర్, పి రాజు, అర్బాజ్,శ్రీనాథ్,అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :