Friday, 31 July 2026 01:29:33 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

సోమవారం 1వ తేది న అన్నీ పాఠశాల లకు శెలవు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల తో శెలవు ప్రకటించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం

Date : 30 November 2025 04:43 PM Views : 39933

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి- నవంబర్ 30 : దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలకు రేపు సోమవారం అనగా డిసెంబర్ 01వ తేదీన శెలవు దినముగా ప్రకటించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు వర్షపు కుంటలలోనూ, కాలువలలోను, చెరువులలోనూ, తడిచి పాడుబడిన గోడల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :