Thursday, 30 July 2026 10:30:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పోతబోలు కోదండరామాలయం జీర్ణోర్ధరణ లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు.

Date : 27 November 2025 02:37 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : మదనపల్లి మండలం లోని పోతబోలు గ్రామం హరిజనవాడలో వెలసిన ప్రాచీన కోదండరామ ఆలయం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరఫున 45 లక్షలు మంజూరైన సందర్భంగా పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు చేసి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్,సుదిల్లా సుధాకర్ గారు,వెంకటేష్,కేశవరెడ్డి, వెంకటరమణ,తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, జేసీ రెడ్డప్ప, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున పోతబోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :