Wednesday, 17 June 2026 03:00:38 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి ప్రకృతి సేద్యానికి నాంది - ఏ.ఓ. రమణ కుమార్

Date : 24 April 2026 10:37 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించడానికి సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలని ఏవో రమణ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె వ్యవసాయ క్షేత్రంలో మండలంలోని గ్రామ వ్యవసాయ అధికారులు, ఏపీ ఎన్ ఎస్ సి సిబ్బందికి విత్తన గుళికలు (బంతులు) తయారీ విధానం పై జిల్లా ట్రైనర్ చిరంజీవి ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు. సేంద్రియ విత్తన శుద్ధి ద్వారా పంట నాశించే పురుగులు, తెగుళ్లు, కీటకాలు, సిలింద్రాల నిర్మూలన తో పాటు ఆరు మాసాల వరకు విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. మొలక శాతం పెరిగి వ్యాధులనుండి రక్షింపబడి దిగుబడి పెంచడంతో పాటు జీవన ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, సుప్రియ,రెడ్డి శేఖర్, సుధాకర్, సురేంద్ర, తరుణ్, నవ్య శ్రీ, రత్నమాలిక, శిరీష, వనిత, విద్యాసాగర్, శ్యామల, ఏపీ ఎన్ ఎస్ సి ప్రతినిధులు రఘునాథ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :