Sunday, 02 August 2026 04:43:35 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి ప్రకృతి సేద్యానికి నాంది - ఏ.ఓ. రమణ కుమార్

Date : 24 April 2026 10:37 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించడానికి సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలని ఏవో రమణ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె వ్యవసాయ క్షేత్రంలో మండలంలోని గ్రామ వ్యవసాయ అధికారులు, ఏపీ ఎన్ ఎస్ సి సిబ్బందికి విత్తన గుళికలు (బంతులు) తయారీ విధానం పై జిల్లా ట్రైనర్ చిరంజీవి ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు. సేంద్రియ విత్తన శుద్ధి ద్వారా పంట నాశించే పురుగులు, తెగుళ్లు, కీటకాలు, సిలింద్రాల నిర్మూలన తో పాటు ఆరు మాసాల వరకు విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. మొలక శాతం పెరిగి వ్యాధులనుండి రక్షింపబడి దిగుబడి పెంచడంతో పాటు జీవన ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, సుప్రియ,రెడ్డి శేఖర్, సుధాకర్, సురేంద్ర, తరుణ్, నవ్య శ్రీ, రత్నమాలిక, శిరీష, వనిత, విద్యాసాగర్, శ్యామల, ఏపీ ఎన్ ఎస్ సి ప్రతినిధులు రఘునాథ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :