నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయ సమీపంలో అన్నా క్యాంటీన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 90% పనులు పూర్తి అయినట్టు అధికారులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ను మూసివేశారు. ఇచ్చిన హామీ మేరకు అన్నాక్యాంటీన్ తిరిగి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు టీడీపీ నాయకులు చెప్పారు. తొందరలోనే ప్రారంభిస్తామన్నారు.
Admin
Namitha News