Friday, 31 July 2026 02:38:53 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటుతో పుంగనూరులో కూటమి నేతల సంబరాలు

Date : 30 December 2025 05:52 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరులో మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో సంబరాలు మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు వల్ల ఈ ప్రాంతానికి పరిపాలనా సౌలభ్యం పెరిగి, అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా ప్రకటన నెరవేరడంతో స్థానికుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాధవరెడ్డి, విశ్రాంత డిఎస్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు సుకుమార్ బాబు, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చైతన్య రాయల్, వెంకట ముని సద్దాం గిరి ఇబ్రహీం చంద్ర తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :