నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామానికి చెందిన డి.ప్రసాద్ కు అనారోగ్యం తో ముఖ్యమంత్రి సహాయనిది కి దరఖాస్తు చేసుకోవడం తో మంజూరైన సి.యం.ఆర్.ఎఫ్. నిధుల స్థానిక కూటమి నాయకులతో కలసి రూ.1,01, 780/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ను లబ్దిదారుని ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
Reporter
Namitha News