Friday, 31 July 2026 05:38:30 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్దపంజాణి జట్టు

Date : 17 December 2025 06:47 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - డిసెంబర్ 17 : చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ మైదానంలో గత నాలుగు రోజులుగా ఉపాధ్యాయులకు పలమనేరు డివిజనల్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇందులో భాగంగా చివరి రోజున బుధవారం పుంగనూరు పెద్దపంజాణి మండలాలకు చెందిన ఉపాధ్యాయ టీములు తలపడ్డాయి ఇందులో పెద్దపంజాణి ఉపాధ్యాయ టీము విజయం సాధించింది పలమనేరు డివిజనల్ స్థాయిలో పది టీములు క్రికెట్ టోర్నమెంట్ ఆడగా చివరకు పెద్దపంజాణి మండల ఉపాధ్యాయ క్రికెట్ టీం విజయకేతం ఎగురవేసింది ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మ ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :