Thursday, 30 July 2026 10:15:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్

Date : 14 November 2025 05:16 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ - నవంబర్ 14 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై సంచలన ట్వీట్ చేశారు. *‘కర్మ ఈజ్ బ్యాక్'* అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. కవితను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆమె ఈ విధంగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాటలోనూ ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే కారు పార్టీ ఓటమికి కవిత ఎపిసోడ్ కూడా ఒక కారణమే....

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :