Thursday, 16 April 2026 07:55:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న తాసిల్దార్ శ్రీనివాసులు. ఎన్నారై నాగభూషణరావు స్కాలర్షిప్లు పంపిణీ.

Date : 26 January 2024 08:58 PM Views : 383

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తన జన్మభూమిలోని నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఏడాదిలో రెండు మార్లు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న ఎన్నారై పి నాగభూషణరావు, పద్మ దంపతులు ఆదర్శప్రాయులని తాసిల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా తంబళ్లపల్లెకు చెందిన దివంగత కరణం చంగల్ రావు, ఆది లక్ష్మమ్మ జ్ఞాపకార్థం హైస్కూల్లోని 30 మంది నిరుపేద ప్రతిభగల విద్యార్థులకు రెండు వేలు చొప్పున రూ60 వేలు స్కాలర్షిప్ రూపంలో తాసిల్దార్, నాగభూషణరావు ప్రతినిధి రామిగానిపల్లి శంకర్ రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా ఆగస్టు 15, జనవరి 26 తేదీన ఈ స్కాలర్షిప్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. ఎక్కడో విదేశాలలో ఉన్నా తన ప్రాంత నిరుపేద విద్యార్థుల పట్ల నాగభూషణ్ రావు దంపతులు చేస్తున్న వితరణ చిరస్మరణీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ కమిటీ చైర్మన్ సురేంద్ర, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :