నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - డిసెంబర్ 07 : నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి ఏ.పి. మోడల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల షూటింగ్ బాల్ పోటీల ప్రారంభింన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్బంగా వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన బాలికల జట్టు లను పరిచయం కార్యక్రమం, తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు ఒక ఆట విడుపు గా కాకుండా మానసిక ఉల్లాసం తో పాటు ప్రతీ ఒక్కరికి ఏదో ఒక దానిలో ప్రవీణ్యం ఉంటుంది అందులో రాణించ డానికి దోహదపడటమే కాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలు సంపాదనలో కూడా ప్రాధాన్యత ఉంటుందని విద్యార్థినులకు తెలియచేశారు
Reporter
Namitha News