నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఏప్రిల్ 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 2,89,01,402 మంది ఓటర్లలో పురుషులు 1,42,26,677, మహిళలు 1,46,73,412, ట్రాన్స్ జెండర్లు 1,313 మంది ఉన్నారు. మొత్తం 13,348 పంచాయతీలకు గానూ 13,259 పంచాయతీల ఓటర్ల జాబితాను పంచాయితీ రాజ్ శాఖ ప్రకటించింది. 17 జిల్లాల్లో ఓటర్ల జాబితా పూర్తవగా కోర్టు కేసులు, తదితర కారణాలతో 11 జిల్లాల్లోని 89 పంచాయతీ జాబితాలు పూర్తి కాలేదని తెలిపిన పంచాయతీ రాజ్ శాఖ
Reporter
Namitha News