Tuesday, 09 June 2026 08:21:44 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

సతామీ పండుగ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

స్మశాన వాటిక లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 12 March 2026 05:24 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 12 : పవిత్ర రంజాన్ మాసంలో 25వ రోజు ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే సతామి పండుగ మార్చి 15వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంలో నేడు ముస్లింల బరియల్ గ్రౌండ్ ను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష స్మశానంలో పర్యటించారు. జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ప్రమీల తో కలిసి పరిశీలించి 15వ తేదీ సాయంత్రానికి పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పురుషోత్తం, గురునాథ యాదవ్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రెడ్డి రాయల్, నయాజ్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :