Tuesday, 16 December 2025 07:44:34 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

ఉపాధి కూలీల సంఖ్య పెంచకపోతే కఠిన చర్యలు - ఏపీ డి నందకుమార్ రెడ్డి

Date : 04 June 2025 07:26 AM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 3 ః తంబళ్లపల్లె మండలం లో ఉపాధి హామీ కరువు పనుల కూలీల సంఖ్య పెంచకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఏపీడి నంద కుమార్ రెడ్డి క్షేత్ర సహాయకులను హెచ్చరించారు. మంగళవారం ఉపాధి కూలీలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ క్షేత్ర సహాయకులు గ్రామస్థాయిలో పర్యటన చెయ్యకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని నిర్లక్ష్యం వీడి కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి కూలీలకు ఫారం పాండ్లు, కందకాలు, నీటి ప్రవాహ కాలువలు, చెరువుల ఆయకట్టులో కాలువలు పనులపై దృష్టి సారించాలని అదేవిధంగా పాడి రైతులకు గడ్డి పెంపకంపై అవగాహన పెంచాలన్నారు. అదేవిధంగా యోగాంద్ర రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ఈ సమీక్షలో ఏపీఓ అంజనప్ప, జేఈ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :