నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈరోజు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చిపిల్లి విశ్వనాధ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు వారి పార్థవదేహానికి మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార్ అహ్మద్ నివాళులర్పించి వారి కుటుంబానికి పరామర్శించి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు
Reporter
Namitha News