Thursday, 30 July 2026 10:33:29 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అధునాతన నొప్పి చికిత్సలు అందుబాటులోకి

అన్నమయ్య జిల్లాలో ఇంటర్వెన్షనల్ పెయిన్ వైద్యం

Date : 07 February 2026 12:35 PM Views : 371

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, మదనపల్లె: గణేష్ హోటల్ బిల్డింగ్‌లోని “మా” హాస్పిటల్ నందు నడుము నొప్పి, సయాటికా నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాళ్ల నొప్పులు, డిస్క్ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ పెయిన్ వంటి దీర్ఘకాలిక నొప్పులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. జర్మనీలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజీషియన్ డా. అవినాష్ లగడపాటి (MBBS, MD, FCCM, FIPM – Germany) ఆధ్వర్యంలో ఈ చికిత్సలు అందిస్తున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా నర్వ్ బ్లాక్, ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్, పీఆర్‌పీ (PRP) థెరపీ, ఆర్‌ఎఫ్ (RF) థెరపీ వంటి ఆధునాతన విధానాల ద్వారా నొప్పి సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతూ రోజువారీ జీవితం ఇబ్బందికరంగా మారిన రోగులకు ఈ చికిత్సలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని వైద్యులు పేర్కొన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: