Thursday, 16 April 2026 08:02:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించండి - నాగూర్ వలికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనలు

Date : 20 July 2025 06:32 PM Views : 291

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించండి - నాగూర్ వలికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనలు మదనపల్లె : ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలని మదనపల్లె - 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి (షో ఆప్ శీనా)కి రాష్ట్ర రవాణా,యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.ఆదివారం చిన్నమండ్యం మండలం,పడమటికోన పంచాయతీ,బోరెడ్డిగారిపల్లెలో విరుపాక్షమ్మ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఇందులో భాగంగా మంత్రిని ఆయన నివాసంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్,చీకలబైలు సర్పంచ్ మండ్యం ప్రభాకర్,ప్రవీణ్ రాయల్,నాయి బ్రాహ్మణ సమితి సభ్యులు ప్రభాకర్,సీబిఎన్ రెడ్డి శేఖర్,బండి అమర,టెంపర్ రాజేష్ తదితరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా నాగూర్ వలికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ మంత్రి ఎంతో ఆప్యాయంగా పలకరించారన్నారు.మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గం ప్రజలకు మంచి అనుబంధం ఉందన్నారు.అంతేకాకుండా ఆయన సూచనలు,సలహాలతో మదనపల్లె ఆర్టీసీ - 1,2 డిపోలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.అనంతరం మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ బోనాలకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :