Thursday, 30 July 2026 12:04:30 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రపంచ వృక్ష ప్రేమికుడు ముత్తు సెల్వన్ కు ప్రశంసలు

Date : 12 January 2026 07:51 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : పర్యావరణ కాలుష్యం నివారణ కోసం ఓ యువకుడు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టి సోమవారం తంబళ్లపల్లె లో ప్రవేశించాడు. తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ 2021 పర్యావరణ పరిరక్షణతో మొక్కలు పెంచాలని 11, 11,111 మొక్కలు నాటే లక్ష్యంతో సమాజ చైతన్యం కోసం జాతీయ జెండాతో సైకిల్ పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఈ యాత్ర 2028 లో ముగించి దేశ ప్రధానిని కలవనున్నట్లు ముత్తు సెల్వం తెలిపారు.భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణానికి సహకరించాలని విస్తృత ప్రచారంలో భాగంగా ఆయన ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పటికే బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు యాత్ర ముగించుకొని ఇండియాలోని 23 రాష్ట్రాలు 44 కిలోమీటర్లు 10483 రోజులు చుట్టి 580 జిల్లాల మీదుగా పర్యావరణం లో భాగంగా మొక్కలు పెంచాలని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించుకుంటూ అలుపెరగని సాహస యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా తంబళ్లపల్లెలో స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు. ముత్తు సెల్వం సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించి సాగనంపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :