Thursday, 30 July 2026 12:56:59 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సాహితీ శిఖరం సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

జిల్లా పోలీస్ శాఖ తరపున పుట్టపర్తి నారాయణ ఆచార్యులకు ఘన నివాళులు

Date : 28 March 2026 11:11 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : సాహితీ దిగ్గజం, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పుట్టపర్తి నారాయణ ఆచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధృవతార అని వ్యాఖ్యానిస్తూ 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి 'సరస్వతీ పుత్ర' బిరుదును సార్థకం చేసుకున్న మహనీయులు. అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అయితే, వీరి విద్యాభ్యాసం మరియు సాహిత్య ప్రస్థానం ఎక్కువగా ప్రొద్దుటూరు (కడప జిల్లా) ప్రాంతంతో ముడిపడి ఉంది. ఈయన మన ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన రచించిన 'శివతాండవం' వంటి కావ్యాలు తెలుగు సాహిత్యానికి వెలకట్టలేని ఆభరణాలు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించడం మన బాధ్యత." అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ పి. రాజా రమేష్ గారు ఆర్ఐ కె. సురేష్ కుమార్ రెడ్డి ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :