Thursday, 16 April 2026 03:18:04 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అవినీతి ఆర్ ఐ ముద్దుకృష్ణ ను సస్పెండ్ చేయాలి.

తహసీల్దార్ కార్యాలయం ముందర ఆందోళన

Date : 02 June 2025 07:36 PM Views : 3272

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 2: తంబళ్లపల్లె మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ ముద్దుకృష్ణ మండలంలోని ప్రతి పనికి లంఛం లేనిదే పనిచేయడం లేదని అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని రైతు నాయకుడు గంగరాజు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తాసిల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని రైతులతో ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రచారణ చేయాలని, రైతులు, నిరుపేద కక్షిదారులు, విద్యార్థులు నుండి పాస్బుక్కులు, సర్టిఫికెట్లు మంజూరు ఇలా ఏ సమస్య వచ్చినా లంచం ఇవ్వకపోతే పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి లంచం డిమాండ్ చేస్తుంటారని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అతనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ లకు ఫిర్యాదులు పంపినట్టు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండలంలోని రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :