Thursday, 30 July 2026 12:38:44 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన రామసముద్రం రైతులు.

మదనపల్లి ఏ.యం.సి. డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం లక్ష్మిపతి, బి. మణి

Date : 13 November 2025 08:44 PM Views : 315

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామ హరిజనవాడకు చెందిన గడ్డం లక్ష్మీపతి, దిగువపల్లికి చెందిన బి. మణి డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన రాష్ట్ర నేత పసుపులేటి హరి ప్రసాద్, గంగారపు రామదాసుచౌదరి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ చల్లంపల్లె నరసింహ రెడ్డి, సేతు, నాదేళ్ల విద్యా సాగర్ నాయుడు, రాటకొండ గురు ప్రసాద్ ఎస్ ఏ మస్తాన్, ఎల్లంపల్లె ప్రశాంత్, రవికుమార్, డాక్టర్ అజంతుల్లా ఖాన్ , జె.కే. వర్మ, బండి మనోహర్ సనాఉల్లా, సాయినాథ్, గాంధీ రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ అధికారులు రైతులు పాల్గొన్నారు. కొత్త కమిటీ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :