Wednesday, 17 December 2025 09:26:56 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

ఆరోగ్య సురక్ష క్యాంప్ ను తనిఖీ చేసిన డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య

Date : 06 March 2024 05:05 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాయల్పాడు.: చింతపర్తి పి.హెచ్.సి. పరిధిలోని గండబోయిన పల్లి లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను అన్నమయ్య జిల్లా డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య వైద్య శిబిరానికి వచ్చిన రోగుల తో మాట్లాడి వారికి అందుచున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాలలో ఎముకలు,కీళ్లు, నరాల నిపుణులు, కంటి వైద్యులు జెనరల్ సెర్జన్ ,స్త్రీల వైద్య నిపుణులు వంటి వారి సేవలు అందుబాటులోకి తెచ్చామని కావున ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.105 రకాల మందులు,14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఇక్కడ స్టాల్స్ ను పరిశీలించారు మొత్తం 192 మందికి మధ్యాహ్నం 1.00గం చూడటం జరిగింది అని సాయంత్రం 4.00గం వరకు క్యాంప్ ని ర్వహిస్తారని అన్నారు. ఈకార్యక్రమంలో చింతపర్తి పి.హెచ్.సి వైద్యులు డాక్టర్ వాసీమ్ ,ఆర్థోపెడిక్ వైద్యులు శశిభూషన్ రెడ్డి, డాక్టర్ అవినాశ్ సి.హెచ్.ఓ ఇందిర, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,ఆరోగ్య పర్యవేక్షకులు సుధాకర్,భానుభి మరియు ఎమ్.ఎల్.హెచ్ప్,ఏ. ఎన్. ఎమ్ లు ఆశాకార్యకర్తలు, వ్వాలంటీర్ లు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :