నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం లో జడ్పి హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని పెన్షన్ లబ్దిదారులు , వైసీపీ కార్యకర్తలు , అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో నేడు నూతనంగా మంజూరైన 66 పెన్షన్లు తో పాటుగా మొత్తం 6637 మంది లబ్ధిదారులకు మూడువేల రూ సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి మన ప్రభుత్వం దాదాపు 40 రకరకాల పథకాలను వివరించిన అధికారులు , తమ ప్రభుత్వం అర్హతే ప్రామాణికముగా సంక్షేమ పథకాలను మీ ఇంటివద్దకే అందిస్తున్నాం , మన నియోజకవర్గంలో గతం తో పోల్చుకోండి గ్రామ , గ్రామానికి రోడ్డు వేయించాం , ముదివేడు రిజర్వాయర్ ను నిర్మిస్తుండగా అడ్డుకున్న తెలుగుదేశం మన నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసిందో గుర్తుకు తెచ్చుకోండి , మీకు మేలు చేసిఉంటే , మీకు లబ్దిచేకూరింటే నే మమ్మల్ని ఆదరించండి , మేలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి ని మీఓటు ద్వారా అస్వీరదీస్తూ మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ...
Admin
Namitha News