Thursday, 30 July 2026 12:09:32 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - యస్.ఐ. అనిల్ కుమార్

Date : 13 February 2026 10:09 AM Views : 273

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 12 : బాలికలు తమ భద్రత కోసం ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్సై టి అనిల్ కుమార్ సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో తంబళ్లపల్లె హైస్కూల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాలికలు టీనేజీ వయసులో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి ఎలా పెంచుకోవాలి మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండి తమ తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా మెలగాలన్నారు.బాల,బాలికలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వల్ల పిల్లల జీవితాలకు కలిగే దుష్ప్రభావాల నివారణకు ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నంబర్లు 1930, 112,1098, గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు బి ముని కుమార్ నాయక్, శశికళ, జి ఎం ఎస్ కె శివకుమారి, ఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది రాఘవ, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :