Thursday, 16 April 2026 07:55:44 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఏ.ఐ.సి.సి. డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ను ఘనంగా సన్మానించిన గుర్రంకొండ జనసైనికులు

Date : 29 September 2025 06:12 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబరు 29 : రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఏ.పీ.ఏ.ఐ.సి.సి. డైరెక్టర్ గా నియమితులైన మై ఫోర్స్ మహేష్ ను మదనపల్లి లోని వారి కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన గుర్రంకొండ జనసేన నాయకుడు నక్కా గోపాలకృష్ణ(గోపీ), నక్కారాము తదితరులు అనంతరం పుష్పగుచ్చం అందించి, దుస్సలవ తో ఘనంగా సన్మానించిన జనసైనికులు. ఈ సందర్భంగా గుర్రంకొండ జనసేన నేతలు మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కృషిచేసి నిరుదోగ్య యువతకు ఉదోగ్యాలు కల్పించాలని కోరారు. నిరుద్యోగ యువత ఉదోగ్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స మహేష్ పేర్కొన్నారు. కార్యక్రమం లో గుర్రంకొండ జనసేన పార్టీనేతలు, హౌస్పైడ్ నక్కాగోపాలకృష్ణ(గోపీ), నక్కా రాము, గాజుల శ్రీను రాయల్, రితీష్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :