Thursday, 16 April 2026 06:11:42 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబళ్లపల్లి లో ఎరవుల దుకానాలు తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు - ఏ.డి.ఈ. రమణరావు

Date : 05 December 2025 08:43 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఎరువుల దుకాణదారులు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పీలేరు వ్యవసాయ శాఖ ఏడిఈ రమణరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏవో రమణకుమార్ తో కలసి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలో అమ్మకాలు, కొనకాల రిజిస్టర్లు, ప్రస్తుత నిల్వ,తూనికల మిషన్లు పరిశీలించారు. దుకాణాలలో అమ్ముతున్న ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్మకాల పై స్థానిక రైతులను, వినియోగదారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవో రమణ కుమార్ మాట్లాడుతూ మండలంలోని రబీ రైతులకు వేరుశెనగ విత్తన కాయలు ఎన్ని కావాలన్నా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా అవగాహన పొంది రైతులు పంట మార్పిడి, ఆరుతడి పంటలు, ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. వారి వెంట గ్రామ వ్యవసాయ అధికారులు లు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, కావ్య తదితరులు ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :