Friday, 31 July 2026 04:54:30 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ యూనివర్సిటీ లో ఘనంగా వందేమాతరం 150వ స్మారకోత్సవం

Date : 07 November 2025 02:26 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 07 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్ మరియు ఎన్.సి.సి. విద్యార్థులు యూనివర్సిటీ నందు 150వ అంకె తో వందేమాతరం అక్షరాల ఆకారం లో ‘వందేమాతరం’ 150వ స్మారకోత్సవం ను ఘనంగా జరుపుకున్నారు. తరువాత వందేమాతరం గీతం ను విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆలపించారు. వందేమాతరం గీతం రచించి నేటికీ 150సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమాల్ బాషా మాట్లాడుతూ వందేమాతరం యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. వందేమాతరం గేయం బెంగాలీ నవల ఆధారంగా ఆనంద్ మట్ లో బకింగ్ చంద్ర చటర్జీ 1875 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన రచన చేసారని, ఆ గేయం స్వతంత్ర ఉద్యమంలో నినాదంగా ఉపయోగపడింది అని, వందేమాతరం గేయం తొలి సారిగా 1882వ సంవత్సరంలో ప్రచురణ చేసారని అన్నారు. దేశానికి స్వతంత్రము వచ్చిన తరువాత ఆ గేయమును భారత ప్రభుత్వం 1950 వ సంవత్సరం జనవరి 24వ తేదీన అధికార గేయంగా గుర్తింపు ఇచ్చింది అని అన్నారు. కార్యక్రమంలో ఎన్. యస్.యస్. ఆఫీసర్ పి. రాజేష్, ఎన్.సి.సి. విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: