Thursday, 30 July 2026 09:41:07 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వాహనాల రికార్డుల పరిశీలన, 62వేల రూ ఫైన్ - యం.వి.ఐ. దినేష్ చంద్ర

Date : 03 February 2026 06:27 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 04 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ ఎదురుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి , పర్మిటు లు , ఎఫ్.సి. లు , ఇన్సూరెన్స్ లేని పలు గూడ్స్ వాహనాలకు ఫైన్ వేసామని , అన్నీ వాహనాలకు కలిపి ఫైన్ మొత్తం 62వేల రూపాయలు ఫైన్ వేసినట్లు వెల్లడించిన యం.వి.ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర . ఈ కార్యక్రమంలో ఏ.యం.వి.ఐ. లు , ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :