Thursday, 16 April 2026 04:23:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో నున్న వేతనాలు తక్షణమే చెల్లించాలి - సీపీఐ

భవిష్యత్తులో జీతాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి

Date : 09 February 2026 03:30 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : మదనపల్లి మున్సిపాలిటీ, భవిష్యత్తులో జీతాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి పుంగనూరు మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముభారక్, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు ఆ మేరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2025 ఏప్రిల్ నెలలో డిసెంబర్ 2026 లో జనవరి నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.పుంగనురు మున్సిపల్ డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులు కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు రోజూ పట్టణ శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘననే అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు వేతనాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంద్రాణి, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులు అన్నపూర్ణ, శ్రీదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :