Tuesday, 09 June 2026 09:38:54 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

స్వచ్ఛ ఆంధ్ర సాధన లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి - పీ.డి. వెంకటరత్నం.

Date : 20 December 2025 08:34 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగం తో ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్యం పాటించి గ్రామాల్లో సేకరించిన తడి పొడి చెత్తతో ఎరువు తయారీ చేసి ఆదాయ వనరుగా మార్చాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి,ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, ప్రసాద్, ఏఈలు వినోద్ కుమార్, వెంకటరమణ, సుజాత, కార్యదర్శి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు నరసింహులు, ఉపాధి ఈసి మహేష్, ఉపాధి హామీ, ఐకెపి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :