నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టమోటా మార్కెట్లో త్ 15 కేజీల క్రేట్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ కమీషనర్ విజయ సునీత స్పష్టం చేశారు. ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ మార్కెట్లో సైతం ఇదే విధానం అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మెరుగైన వసతులు అందించాలని, షాపింగ్ కాంప్లెక్స్, మరుగుదొడ్లు, క్యాంటిన్ ఏర్పాటు చేసి మార్కెట్ ను అభివృద్ధి చెయ్యాలని మదనపల్లె ఏఎంసి చైర్మన్ జంగాల శివరామ్, పాలకమండలి సభ్యులకు సూచించారు.
Reporter
Namitha News