నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 28 : మదనపల్లి రూరల్ ఈశ్వరమ్మ కాలనీ వద్ద ఆదివారం కొటావారి పల్లి మాజీ సర్పంచ్ కారు కు కొంతమంది అడ్డుగా వచ్చి గొడవ, కారు దిగి బయటకు వచ్చి నిలదీయగానే, వారు మూకుమ్మడిగా దాడి చేశారన్నారని దాడికి పాల్పడ్డవారిపై తగుచర్యలు తీసుకోవాలని, మదనపల్లి తాలూకా యస్.ఐ. చంద్రమోహన్ కు గ్రామస్తులతో కలసి మాజీ సర్పంచి రాజా ఫిర్యాదు చేశారు.
Reporter
Namitha News