Friday, 31 July 2026 10:41:01 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గ్రామీణ ప్రాంతం లోని హృద్రుగులు సద్వినియోగం చేసుకోగలరు

ఆత్మకూరు లో కూడా అందుబాటులోకి మెడికవర్ హాస్పిటల్ వైద్య సేవలు

Date : 24 January 2026 08:37 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 24 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రవితేజ కళ్యాణమండపం నందు నెల్లూరుకు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యాన్ని వారు వివరిస్తూ నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తమ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతంలో కూడా తమ వైద్య సేవలు అందించాలనే సంకల్పం తో ఆత్మకూరు ప్రాంత గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జయరాం యాదవ్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ముందస్తుగా తెలుసుకున్న సూచనలతో ప్రతి ఒక్కరు గుండె వ్యాధిని నివారణకు చర్యలు తీసుకోవచ్చని, అలాగే వ్యాధి పట్ల చాలామందికి అవగాహన లేక వ్యాధి సోకినప్పుడు దానికి వైద్య సేవలు ఎక్కడ అందుతాయో అనే అవగాహన లేక , హాస్పిటల్ కు సమయానికి చేరుకోవడానికి సమయం సరిపోక ఈ మూడు కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,వీటిని ప్రజలకు చేరువకు తెచ్చే విధంగా మా మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నం చేయడానికి, మేము సిద్ధంగా ఉన్నామని, అంతే కాక గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఆత్మకూరు లోని బిఎస్సార్ హాస్పిటల్, అభిరామ్ హాస్పిటల్ కు మా హాస్పటల్ వైద్యులు వస్తూ ఉంటారని వారు వచ్చే తేదీలను, వైద్య నిపుణుల వివరాలను తెలియపరిచారు. ఈ సమావేశానికి మెడికల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం యాదవ్, హాస్పిటల్ ప.ఆర్.ఓ. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :