Tuesday, 09 June 2026 09:37:29 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

నారా లోకేష్ ను కలిసిన చమర్తి జగన్మోహన్ రాజు

Date : 21 November 2025 08:35 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - నవంబర్ 21 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలియజేసినట్లు చమర్తి తెలిపారు. శుక్రవారం నాడు ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసం నందు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి,పథకాల ద్వారా లబ్ధి పొందే వారికి జరిగే మేలును వివరించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని శ్రీ నారా లోకేష్ బాబు గారు సూచించారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :