Thursday, 16 April 2026 08:01:05 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

స్వామిత్వ సర్వే పై సమావేశం

Date : 18 October 2025 02:00 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 18 : రామసముద్రం మండల ఉప మండల ప్రణాళిక అభివృద్ధి అధికారి ఎస్.ఏ. గఫూర్ చొక్కండ్లపల్లె సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిత్వ సర్వే, ట్యాంకుల క్లోరినేషన్, ఇంటింటికి చెత్త సేకరణ మరియు ఇతర పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే మౌసమీ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి, పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ సహకారంతో మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శికి ఇంటి పన్నుల వసూలు, సిబ్బంది హాజరు, చెరువుల వేలం నిర్వహించి ఆ మొత్తాన్ని జమ చేయడం వంటి విషయాలపై కూడా ఆదేశాలు జారీ చేశారు.అలాగే సిబ్బంది ఆఫీస్ సమయాల్లో ఫీల్డ్‌కి వెళ్తున్నప్పుడు, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడం మరియు మువ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి. భానుమూర్తి, గ్రీన్ అంబాసడర్, మరియు సి.ఆర్.పీ. పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :